ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాణించాలని ఆ సంస్థల యజమాని నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మంచిర్యాల ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఏర్పాటుచేసిన వారిసకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేను ఎంతో కష్టపడి పైకి వచ్చానని దృఢ సంఘాలు మొత్తం విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి జీవితంలో బాగుపడాలన్నదే నా ఉద్దేశం అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
E Nivas News