Wednesday, 01 April 2026 01:54:33 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రానించాలి

ఆల్ ఫోర్స్ సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి

Date : 29 March 2026 12:53 AM Views : 84

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాణించాలని ఆ సంస్థల యజమాని నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మంచిర్యాల ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఏర్పాటుచేసిన వారిసకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేను ఎంతో కష్టపడి పైకి వచ్చానని దృఢ సంఘాలు మొత్తం విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి జీవితంలో బాగుపడాలన్నదే నా ఉద్దేశం అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :