Wednesday, 17 June 2026 01:34:36 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

నేతకాని సేవ ఫౌండేషన్ కమిటీ ఎన్నిక

Date : 26 March 2026 10:19 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో బుధవా రం నేతకాని సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీలక సమా వేశం జరిగింది. గౌరవ అధ్య క్షులు కొండగొర్ల బాణయ్య నాయకత్వంలో నిర్వహిం చిన ఈ సమావేశంలో ఫౌం డేషన్ భవిష్యత్ కార్యాచ రణపై చర్చించి,కొత్త నిర్వ హణ కమిటీని ఎన్నుకు న్నా రు.ఈ సందర్భంగా అధ్యక్షు డిగా కుమ్మరి అశోక్,ప్రధాన కార్యదర్శిగాగంటదేవదాసు,కోశాధికారిగా దుర్గం సాగర్ బాబు.నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా గాలి సడువలి,గోగుల రాజే ష్,కార్యదర్శిగా బిరెల్లి రాజ య్య ఎంపికయ్యారు.సల హాదారులుగా గంట సమ్మ య్య,కొండగొర్ల రంనారా య ణ,డోంగిరి రవి,పాగే రంజిత్ లనుఎన్నుకున్నారు.సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ,నేతకాని కులబంధువుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి లక్ష్యం గా ఫౌండేషన్ పనిచేయాల ని సంకల్పం వ్యక్తం చేశారు. కొత్త కమిటీ సమిష్టిగా పని చేసిసేవాకార్యక్రమాలను విస్తృతంగా చేపడతా మని పేర్కొన్నారు.నూతన కమిటీ నియమకానికి మండలం లోని నేత కాని కులబంధు వులు,యువత పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :