ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో బుధవా రం నేతకాని సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీలక సమా వేశం జరిగింది. గౌరవ అధ్య క్షులు కొండగొర్ల బాణయ్య నాయకత్వంలో నిర్వహిం చిన ఈ సమావేశంలో ఫౌం డేషన్ భవిష్యత్ కార్యాచ రణపై చర్చించి,కొత్త నిర్వ హణ కమిటీని ఎన్నుకు న్నా రు.ఈ సందర్భంగా అధ్యక్షు డిగా కుమ్మరి అశోక్,ప్రధాన కార్యదర్శిగాగంటదేవదాసు,కోశాధికారిగా దుర్గం సాగర్ బాబు.నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా గాలి సడువలి,గోగుల రాజే ష్,కార్యదర్శిగా బిరెల్లి రాజ య్య ఎంపికయ్యారు.సల హాదారులుగా గంట సమ్మ య్య,కొండగొర్ల రంనారా య ణ,డోంగిరి రవి,పాగే రంజిత్ లనుఎన్నుకున్నారు.సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ,నేతకాని కులబంధువుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి లక్ష్యం గా ఫౌండేషన్ పనిచేయాల ని సంకల్పం వ్యక్తం చేశారు. కొత్త కమిటీ సమిష్టిగా పని చేసిసేవాకార్యక్రమాలను విస్తృతంగా చేపడతా మని పేర్కొన్నారు.నూతన కమిటీ నియమకానికి మండలం లోని నేత కాని కులబంధు వులు,యువత పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
Admin
E Nivas News