Wednesday, 08 April 2026 05:03:01 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

Date : 05 April 2026 11:59 PM Views : 25

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవ న్ రామ్ నిరుపేద కుటుంబంలో జ న్మించి కేంద్ర మంత్రిగా,ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎన లేని సేవలు అందించా రని భూపాలపల్లిశాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఆదివారం ఐడి ఓ సి కార్యాలయంలో షెడ్యూ ల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాశాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నా రు.ఈసందర్భంగా జ్యోతి ప్ర జ్వలన చేసి,డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.అనంతరం శా సన సభ్యులు గండ్ర సత్య నారాయణ రావు.మాట్లాడు తూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల నిపిలుపునిచ్చారు.ఆనాటి ప్రభుత్వం డాక్టర్ బాబు జగ్జీ వన్ రామ్ కూతురు మీరా కుమారికి స్పీకర్ పదవి ఇ చ్చిసముచితంగా గౌరవిం చడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.దేశానికి సేవ లు అందించిన మహనీ యులు విగ్రహాలు జిల్లా కేం ద్రంలో ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన తెలి పారు.జిల్లాలో కూడళ్లు అభివృద్ధికి 10.కోట్లు మం జూరు చేశామని,అలాగే రహదారుల అభివృద్ధి కూ డా జరుగుతుంది కాబట్టి దేశ ప్రజలకు సేవకులు అం దించిన మహనీయుల విగ్ర హాలు ఏర్పాటుకు కృషి చేస్తామని,విగ్రహాలు ఏర్పా టుకుప్రతిఒక్కరుసహకరించాలని తెలిపారు.జిల్లా కలె క్టర్ రాహుల్ శర్మ మాట్లాడు తూ బీహార్ లోని చిన్న కుగ్రా మంలో జన్మించిన డా.బా బు జగ్జీవన్ రామ్ దేశానికి కేంద్ర మంత్రిగా,ఉప ప్రధా నిగాతనఅమూల్యమైన సే వలందించారని ఆయన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్ర్యసమరయోధుడని తెలిపారు.

ప్రతి ఒక్కరూ కృషి,పట్టుదలతో సాధన చేస్తేవిజయంసాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి డా బాబు జగ్జీవన్ రా మ్అనిఅన్నారు.సామాజిక న్యాయం కోసం డా.బాబు జగ్జీవన్ రామ్ విశేషమైన కృషి చేశారని తెలిపారు. 1971.ఇండియా పాకిస్థాన్ యుద్ద సమయంలోమన రక్షణశాఖ మంత్రిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు. నేటి తరాలకు డా బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శమని యువత ఆయన బాటలో పయనించి అభివృద్ధిలో మన జిల్లాకు,రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి పేరుప్రఖ్యాతులుతీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి,మున్సిపల్ చైర్మన్ బు ర్రా కొమురయ్య,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,ఎస్సి అభివృద్ధి అధికారి ఇందిర, కౌన్సిలర్లు, ఎస్సి,ఎస్టీ అట్రా సిటీ కమిటి సభ్యులు,బిసి సంగం నాయకులు,జిల్లాఅ ధికారులు,సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :