Friday, 19 June 2026 01:23:23 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి

జిల్లా కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి సమ్మయ్య

Date : 15 April 2026 08:10 PM Views : 165

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : చైతన్య వంతులైన మంథని నియో జకవర్గ ప్రజలు రాజ్యాంగబ ద్ధంగా జరిగే ఎన్నికల్లో మం త్రి శ్రీధర్ బాబు ను భారీ మె జార్టీతో గెలిపిస్తే మతి భ్రమిం చిన పుట్ట మధు,శ్రీధర్ బా బు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జయశంకర్ జి ల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర తినిధి పంతకాని సమ్మయ్య,ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ నెంబ ర్ దండు రమేష్ లు అన్నా రు.బుధవారం కాటారం మం డల కేంద్రంలో మీడియా స మావేశంలో మాట్లాడుతూ మహనీయుల మాల విరమ ణ పేరుతో ఈ ప్రాంత ప్రజల ను హేళన చేస్తూ మాట్లా డ డం సరికాదని హితోపలికా రు.మా ప్రాంత ప్రజలు వి ద్యావంతులు,మేధావులు, పోరాటయోధులు,చైతన్య వంతులుగా మారి జరిగే ప్ర తి ఎన్నికల్లో స్పష్టమైనతీ ర్పునిస్తున్న వైనాన్ని గుర్తుం చుకోవాలని అన్నారు.ని యోజకవర్గ ప్రజలను కించ పరిచేలా మాట్లాడడం పుట్ట మధుకు అలవాటైందని అ న్నారు.రాష్ట్ర అభివృద్ధికి అ హర్నిశలు కృషి చేస్తున్న మంత్రి మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని,వైఖరి మా ర్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ ప్రాంతంలో విద్యాసంస్థలు నెలకొల్పి రాజ్యాంగం అమ లయేలా రాజ్యాంగం తెలు సుకొనేల చేస్తున్న శ్రీధర్ బా బును విమర్శించడం పుట్ట మధు అవివేకానికి నిదర్శన మని అన్నారు.నూతన గృ హాలు,కొత్త పెన్షన్లు అనేవి ని రంతర ప్రక్రియ అని తెలు సుకోవాలని అన్నారు.యూ త్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షు లు చీమల సందీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గదవెన దేవేందర్,కడారి విక్రమ్,కోడి రవి,భూపెల్లి రాజు,దోమల సమ్మయ్య,సత్యం,వినయ్, మధు తదితరులు పాల్గొ న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :