Thursday, 30 July 2026 12:25:59 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు

Date : 25 April 2026 06:03 PM Views : 148

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : అర్హులైన పాత్రికేలందరికీ ప్రభుత్వని బంధన ప్రకారం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని,జిల్లా కలెక్టర్.మరియు జి ల్లామీడియా అక్రిడేషన్ క మిటీ చైర్మన్ రాహుల్ శర్మ అన్నారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అక్రిడి టేషన్ కమిటీ సభ్యులు కలె క్టర్‌ను కలిసి మొక్కను అం దజేశారు. ఈసందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ,ప్రజలకు ప్రభుత్వం మధ్య సమాచార వారధులుగా పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తారని, జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని సూచించారు.అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 2026–2028.సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యే అక్రిడి టేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన జర్నలిస్టు లకు కార్డులు జారీ చేయా లనిఅన్నారు. ఈసందర్భంగా డీపీఆర్వో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియపై వివరాలు వెల్లడిం చారు.దరఖాస్తుల పరిశీలన లో సంస్థ గుర్తింపు పత్రం,వి ద్యార్హతలు తదితర అంశా లను సమగ్రంగా పరిశీలిం చాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు మీడి యా ప్రతినిధుల నుంచి 33 0.ఆన్లైన్ ధరఖాస్తులు అందాయని,వాటిని ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం పరిశీలిం చాలని,డీపీఆర్వోను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాం క్ సింగ్,అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,డీపీఆర్వో శీలం శ్రీనివాస్,అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు క్యాతం సతీష్ కుమార్,మంతెన స మ్మయ్య,ఎర్రం సతీష్ కు మార్,మోబిన్ అహ్మద్,జి. సారేశ్వరరావు,పాలకుర్తి మ ధు,తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :