Friday, 31 July 2026 08:36:46 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభం...

Date : 26 November 2025 12:02 AM Views : 278

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని సాంబశివాలయంలో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ కమిటీ కార్యదర్శి వొజ్జల శ్రీనివాస్ తెలిపారు. గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో గీతా సప్తాహంను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గీతా పారాయణం ఏడు రోజులు జరుగుతుందని, భక్తులు ఈ గీత పారాయణంలో పాల్గొని.భగవద్గీత అధ్యయనం ద్వారా మానవ జన్మను సార్ధకం చేసుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మానవుని జీవితంలో వచ్చే అన్ని రకాల కష్టాలను గీత అధ్యయనం ద్వారా సులభంగా అధిగమించవచ్చని వివరించారు. కుల,మతాలకు అతీతంగా అందరూ ఈ వారం రోజులు గీత అధ్యయనం, శ్రవణం ద్వారా ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేయవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 1 సోమవారంతో గీత యజ్ఞం కార్యక్రమం ముగుస్తుందని, సోమవారం జరిగే గీతా యజ్ఞంలో భక్తులు పాల్గొని భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మాదంశెట్టి రాంచందర్, నరేందుల భీమన్న, జిల్ల సత్తయ్య, గుండ లక్ష్మీ నారాయణ, బొద్దుకూరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :