ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా సోమవారం తోట శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు సంఘం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండి తన సేవలు అందిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పెద్దలంతా అధ్యక్ష పదవి ఇచ్చారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
Admin
E Nivas News