Wednesday, 17 June 2026 05:28:28 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

మహాశివరాత్రికి శైవ క్షేత్రాలు ముస్తాబు..! భారీగా తరలిరానున్న భక్తులు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

Date : 14 February 2026 07:13 PM Views : 146

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహాశివరాత్రి మహా జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ల ఆధ్వర్యంలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యుత్ దీపాల మధ్య అలంకరించారు. దీంతో ఆలయాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెలంగాణలోప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో నూతన నిర్మాణ పనులు నడుస్తున్నందున భీమేశ్వరాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 14,15,16 మూడు రోజులపాటు మహా జాతర జరగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు వన్వే ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీ ప్రత్యేక దర్శనాలను బ్రేక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా లక్షలాది మంది భక్తులు ఇప్పటికే వేములవాడకు చేరుకోవడంతో ధర్మసత్రాలతో పాటు ప్రైవేటు సత్రాలు కూడా పూర్తిస్థాయిలో భక్తులతో నిండిపోయి పురవీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు రూములు దొరకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ సిబ్బంది తోపాటు పోలీసులు కూడా భక్తులకు సేవలందించనున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. అలాగే దేవుడికి కోడలు కట్టడానికి ఇప్పటినుండి భక్తులు క్యూ లైన్లు వేల సంఖ్యలో వేసి చూస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనానికి కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :