Monday, 15 June 2026 02:58:51 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటర్ కు వ్యతిరేకంగాపోరాడుదాం

Date : 11 November 2025 06:50 PM Views : 152

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యాప్రవైటీకరణ కార్పొరేటుకువ్యతిరేకంగా పోరాడుదాం అని పిడిఎఫ్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఏరియా మహాసభ నిర్వహించారు. పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి. సికిందర్, పి డి ఎస్ యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అజ్మీర లాల్ కుమార్, శంకర్ సత్యం, పి డి ఎస్ యు ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ మాట్లాడుతూకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో జ్యోతిష్య శాస్త్రాలను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విష సంస్కృతిని ముందుకు తీసుకొస్తా ఉంది.దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పాఠశాలలను, కళాశాలలను అభివృద్ధి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు పాఠశాలలో కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్ నాయకులు కార్తీక్, వంశీ, అంజి. పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంజయ్, శివరాం, రోహిత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :