ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జైలు భద్రతా ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన ఖైదీల సంక్షేమం, భోజనం, వైద్య సేవలు, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష పెరోల్ ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతంగా పరిశీలించాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాసేన సూచించారు. శుక్రవారం అధికారులకు ఆదేశాలుసత్ప్రవర్తనతో మార్పు సాధించి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఖైదీలకు సూచన భద్రతతో పాటు సంస్కరణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పోలీసు శాఖ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News