Friday, 31 July 2026 02:28:46 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

డిసెంబర్ 9 న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లొ భారీ బహిరంగ సభ

ఆదివాసి పోరు గర్జన సభఅనుమతీ ఇవ్వాలని ఎస్పీకి వినతి...

Date : 25 November 2025 11:56 PM Views : 297

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 9న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆదివాసి పోరిగర్జన సభకు అనుమతి నివారణ కోరుతూ ఆదివాసీ నాయకులు మంగళవారం ఎస్పీని కలిశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పి గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ నిఖిత పంత్ నూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా మంగళవారంకలసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ఆదివాసి ప్రజల కేసులు విషయంలో పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని ఆదివాసి చట్టాలకు సంస్కృతి సంప్రదాయాలను అనుసరించలని కోరారు.అనంతరం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ అధ్వర్యంలో వచ్చేనేల డిసెంబర్ 9 న జిల్లా కేంద్రములో ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభకు రాష్ట్రం అంతటా ఆదివాసి నాయకులు ప్రజలు పాల్గొననున్నారు. ఈ సభకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చట్టబద్ధత లెని లంబడాలను తొలగించుట కొరకు ప్రధాన ఎజెండా పై ఆదివాసుల అస్తిత్వం కోసం హక్కుల కోసం పలు డిమాండ్ లపై ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, జిల్లా కోశాధికారి ఎర్గటి సుధాకర్, వాంకిడి మండల అధ్యక్షులు మడవి భీంరావు, ప్రధాన కార్యదర్శి పంధ్రం సురేష్, ప్రచార కార్యదర్శి ధూర్వ భాను ప్రకాష్, నాయకులు సీడాం భీంరావ్, కోడప జగన్, మడవి యాదోరావు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :