ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలంలో చిదినేపల్లి శివారులో ఉన్న చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ కట్ట నుండి ఎటిసికి శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు టాక్టర్ల ద్వారా మట్టిని భారీ మొత్తంలో రవాణా చేస్తుంటే సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులపై తక్షణమే చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
E Nivas News