Thursday, 30 July 2026 11:43:22 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రజాకవి అందెశ్రీ సంకలనంలో భాగమైన కాటారం వాసి సదానందం

Date : 09 February 2026 06:50 PM Views : 143

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రజా కవి అందెశ్రీ సంకలనంలో భాగమైన కాటారం వాసి గౌరోజు సదానందం భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో ప్రజాకవి సంకలనం పుస్తకావిష్కరణ హైదరాబాద్ త్యాగరాయ గాన సభ గండవరపు హనుమంతరావు కళావేదికల వైభవంగా జరిగింది. ఈకవితాసంకలనపుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బైసా దేవదాసు. నేటి నిజం పత్రికా సంపాదకులు, డాక్టర్ నాళేశ్వరం శంకరం. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు. పాణ్యం దత్త శర్మ ప్రముఖ కవి రచయిత కాలమిస్ట్ ప్రవచనకర్త మౌనశ్రీ మల్లిక్. సినీ టీవీ గేయ రచ యిత రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిధులందరూ సభను ఉద్దేశించి మాట్లాడుతూ సంకలనంలో ప్రచురించిన కవితలు అద్భుతంగా ఉన్నాయని కవి హృదయం ఎప్పుడూ అన్ని రకాల కవితలను రాయడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతంగా చేసేవిగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే అందెశ్రీ జీవితంలోని కొన్ని ఉదంతాలను ఉటంకించారు. ఈ కవితా సంకలనంలో కాటారం నుండి సదానందం బాపూజీ యోగాచార్యులు మోటివే షనల్ స్పీకర్ వారి కవితలు పంపగా వారి శీర్షికలు కూడా ప్రజాకవి అందే శ్రీ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. వాటిని చూసిన ముఖ్య అతిధులు వారి కవితల పట్ల స్పందిస్తూ ఇలాంటి కవితలు ఇంకా రావాలని ముందు తరాల కవులకు ఆదర్శంగా నిలవాలని సదానందంను పలువు అభినందించారు. అనంతరం సభా వేదికలో కవులను తగిన రీతిలో ప్రశంస పత్రం సీల్డ్తో సత్కరించారు. సదానందం బాపూజీ. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు అతిథులకు సదానందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :