Wednesday, 01 April 2026 01:54:34 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

Date : 24 December 2025 07:54 PM Views : 678

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బంగ్లాదేశ్ లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశ వ్యాప్త నిరసనల పిలుపు మేరకు బుధవారం మంథనిలో నిరసన ర్యాలీ చేపట్టి జిహాదీల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ప్రతి హిందువు ఖండిచాలన్నారు. హిందువుల పైన దాడులు మతోన్మాద చర్యలు సహించేది లేదని, మూర్ఖపు మతోన్మాద చర్యలని తిప్పి కొడతామన్నారు. బజరంగ్ దళ్ హిందువుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడేదిలేదని, ఈ సంఘటనతో మతోన్మాద జిహాదీ ముస్లింల చర్యలకి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందు పరిషత్ మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బజరంగదల్ ప్రముక రాజేష్, ధర్మాజగరణ కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, కొమురవెల్లి హరీశ్, మెడగొని రాజమౌళి గౌడ్, తూర్పటి రాము, వడ్ల కొండ శ్రావణ్, నరేందర్ రెడ్డి, ఎల్లంకి హరీష్, శేఖర్, అజయ్, చరణ్, సాయికృష్ణ, నాగేష్, భజరంగ్ దళ్, హిందూ బంధువులు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :