Saturday, 13 June 2026 04:15:18 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ప్రజలు విసిగి వేసారి పోతున్నారు..! రాబోయేది మా ప్రభుత్వమే..

మాట ఇచ్చి తప్పే వ్యక్తిని నేను కాదు..! గులాబీ అధినేత కేసీఆర్

Date : 20 April 2026 11:21 PM Views : 93

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయేది మా ప్రభుత్వమేనని రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రజలు విసిగి వేసారి పోయారని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళీ బి.ఆర్.ఎస్ ను గెలిపిద్దామని ఎదురు చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసిఆర్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలో ప్రజా ఆశీర్వాద యాత్ర లో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాక ఎవరికైనా న్యాయం జరిగిందా ఏమైనా ఇచ్చిన హామీలు నిలబెట్టారా అని మాట్లాడుతుండగానే సభలో జనమంతా ఏం చేయలేదంటూ నినాదాలు చేశారు. మన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన ప్రభుత్వమే రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగున్నర దశాబ్దాలు పనిచేసిన జీవన్ రెడ్డి ఈరోజు టిఆర్ఎస్ లో చేరతానంటే నేను వద్దంటానా అని నా మనిషి కాబట్టి ప్రభుత్వం వచ్చాక కీలక బాధ్యతలు అప్పజెప్పతానన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని గెలిపించండి. జీవన్ రెడ్డి తక్కువ మనిషి కాదని ఒక శక్తి అన్నారు. అన్ని డూప్లికేట్ సర్వేలు చేశారని అందులో నిజం లేదన్నారు. తెలంగాణలో యుద్ధం నేన్ చేస్తాం అన్నారు. రైతులను అరగోస పెడుతున్నారని కనీసం యూరియా ఇవ్వాలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఎరువుల కోసం యాప్ పెడితే రైతులు తిరిగి తిరిగి వాళ్ల కాళ్లకు వాపులు వచ్చాయి అన్నారు. జీవన్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు ఇప్పుడే అప్పజెబుతున్నానని తెలిపారు. జీవన్ అన్న సేవలు పార్టీకి అవసరమన్నారు. మన హైడ్రా అడ్రస్ లేకుండా చేస్తా అన్నారు. హైదరా పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. నిరుపేదల ఇండ్లు పూల కొట్టిన వాళ్లకు పేదవాళ్లు ఉసురు కొట్టగా తప్పదన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాలనపై నిప్పులు జరిగారు.

ముందుగా జీవన్ రెడ్డికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు ప్రజాపాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :