Wednesday, 17 June 2026 01:46:37 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

28న మేడారం జాతర మహా కుంభమేళా ప్రారంభం..

వనదేవతలను దర్శించుకుంటున్న లక్షలాది మంది భక్తులు

Date : 27 January 2026 08:49 PM Views : 195

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వనదేవతల మహా కుంభమేళా జాతర జనవరి 28 బుధవారంతో ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ తోపాటు పగిడిగిద్దరాజు గోవింద రాజులను కూడాతీసుకురావడంతో జాతర మహా ఘట్టం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహణను చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని (బెల్లం) బంగారాన్ని సమర్పించుకున్నారు. మంత్రి సీతక్క సైతం అక్కడే ఉండి జాతర పర్యవేక్షణను చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. వచ్చే మూడు రోజులపాటు సమ్మక్క,సారలమ్మ పగిడిగిద్దరాజు వనం నుండి జనంలోకి రావడంతో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా అధికార యంత్రాంగం అక్కడే ఉంది అనిర్వస్తులు ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లుచోటు చేసుకోకుండా పోలీసులుఅనువణువునా గాలిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చే పరిస్థితి ఉన్నందున దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుండే వాహనాలకు పార్కింగ్ ను ఏర్పాటు చేశారు జాతరకు వాహనాల్లో వచ్చే భక్తులంతా ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలుపుకోవాలని పోలీసులుసూచించారు. అనవసరంగా జాతరలోకి వాహనాలు తీసుకువచ్చి ప్రజలకు ఆటంకం కలిగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: