Wednesday, 08 April 2026 05:04:05 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి

ఎం.రఘు శంకర్ రెడ్డి

Date : 05 April 2026 11:48 PM Views : 32

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : పెన్షన ర్స్ మరియు సీనియర్ సిటి జన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటారం డివి జన్ కేంద్రంలో సీనియర్ సి టిజన్స్ డే కేర్ సెంటర్‌ను ఏ ర్పాటు చేయాలని రాష్ట్ర సీ నియర్ సిటిజన్ నాయకు లు,డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు మరియు విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహా ప్రధాన కార్యద ర్శి ఎం.రఘు శంకర్ రెడ్డి కో రారు.మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో కా టారం రెవెన్యూ డివిజన్ స్థా యి పెన్షనర్స్ మరియు సీని యర్ సిటిజన్స్ సమావేశం సీనియర్ సిటిజన్ జనగామ కరుణాకర్ రావు.అధ్యక్ష తన నిర్వహించారు.ఈస మావేశంలో పలిమెల,మ హాదేవపూర్,కాటారం,మ హాముత్తారం,మలహర్రావు మండలాలకు చెందిన ప్రతి నిధులు పాల్గొన్నారు.ఈసం దర్భంగాముఖ్య అతిథిగా హాజరైన ఎం.రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ కాటారం డివిజన్ పరిధిలో సుమారు 450.మంది పెన్షనర్స్ మరి యు వేలాదిగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారని తెలి పారు.వారి శారీరక,మాన సిక ఉల్లాసం కోసం,జీవన నాణ్యతమెరుగుపర్చేందుకు సీనియర్ సిటిజన్స్ రిక్రియే షన్ మరియు డే కేర్ సెంట ర్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈవిషయం లో స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర సీనియర్ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బా బు ప్రత్యేక చొరవ తీసుకొని డే కేర్ సెంటర్ మంజూరుచే యాలని కోరారు.ఈసమా వేశంలో అంకమ్మ,అంకన్న, శంకరయ్య, వెంకటి,ఎం.ర వి శంకర్ రెడ్డి,ఎం.రఘు శం కర్ రెడ్డి, జె. కరుణాకర్ రా వు,మధుసూదన్ రావు,దా మోదర్ రెడ్డి,డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.తిరు పతి. తోపాటుతదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :