Friday, 31 July 2026 07:30:25 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కూచ్ రాజ్ పల్లికి మహర్దశ..

కూచ్ రాజ్ పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Date : 12 January 2026 01:41 PM Views : 343

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని కూచ్ రాజ్ పల్లికి మహర్దశ పట్టనుంది. కూచ్ రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 4.5 కోట్లతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహం, రూ. 60 లక్షలతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో నిర్మించనున్న కూచిరాజుపల్లి బస్టాండ్, రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈద్గా నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలతో కూచ్ రాజ్ పల్లి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకు స్థాపన చేయడంతో నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిపాలనాధికారి కోయ శ్రీహర్ష, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు గంగదరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :