Friday, 31 July 2026 09:46:02 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత

మంచిర్యాల, బెల్లంపెల్లి ల నుండి కాంగ్రెస్, తెరాసల నుండి బీఎస్పీ లో భారీగా చేరికలు

Date : 01 February 2026 11:31 PM Views : 136

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిఎస్పీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం కోరారు.మంచిర్యాల జిల్లా లోని అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి ఫారం లు అందచేశారు. ఈ కార్యక్రమం కి బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం హాజరై అభ్యర్థులను ఉద్దేశించి విధి విధానాలు చెప్పి అందరికి బి ఫారం లు అందచేసారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తెరాస బీజేపీ లు బహుజనుల వ్యతిరేక పార్టీ లు అని అన్నారు. బీసీ లకు 42%రిజర్వేషన్ లు ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాజ్యాంగం ను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని వీడి సిట్టింగ్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొద్దున సంధ్యారాణి - రామ్మూర్తి, తెరాస నుండి ఇప్ప సురేష్, క్యాతన్ పల్లి నుండి బొల్లి రమేష్, లక్షేట్ పేట్ నుండి రామిళ్ల మురళీలు బీఎస్పీ లో చేరగా నిషాని రామచంద్రం కండువా కప్పి బీఎస్పీ లోకి ఆహ్వానించినారు. అనంతరం వారికి బి ఫారం అందచేశారు. బెల్లంపల్లి నుండి కూడా చాలా మంది బీఎస్పీ లో చేరినారు. ఈ కార్యక్రమం లో జోన్ ఇంచార్జ్ కాదసి రవీందర్, జిల్లా ఇంచార్జ్ లు నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీ ల నుండి పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :