Saturday, 13 June 2026 04:18:23 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మానసిక ఆరోగ్యం పై విద్యార్థులకు అవగాహన

Date : 16 October 2025 08:04 PM Views : 317

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వైద్యుడు లింగ రెడ్డి ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం పై గురువారంఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా మానసిక వైద్యాన్నిపుణుడు సునీల్ కుమార్ పిల్లల మానసిక సమస్యలపై అవగాహన కల్పించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా నివారించుకోవాలో తెలిపారు . అలాగే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చక్కగా వివరించారు. అంతేకాదు ఏవైనా మానసికంగా బాధలు అనిపిస్తే కచ్చితంగా పక్కవారితో పంచుకోవాలని ఈ విధంగా చేస్తే చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. చెప్పుకోలేని సమస్య ఎదురైనప్పుడు, మొహమాట పడకుండా 14416 టోల్ ఫ్రీ నెంబరికి కాల్ చేసి సమస్య వివరించాలని తప్పకుండా మానసిక సమస్య తీరుతుందని చెప్పారు. తర్వాత ఆరోగ్య వైద్యాధికారి సతీష్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు చేయవలసిన అత్యవసర ప్రాథమిక చికిత్స అయినటువంటి సి పి ఆర్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులతో కూడా ప్రాక్టీస్ చేయించారు. జిల్లా అధికారి లింగారెడ్డి ధూమపానం మనుషుల ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో వివరించారు. తర్వాత విద్యార్థులు తమకున్న సందేహాలను నివృత్తి పరుచుకున్నారు. తమ అభిప్రాయాలను వివరించారు. అనంతరం ప్రిన్సిపల్ రమా కళ్యాణి మాట్లాడుతూ పిల్లలకు తెలియనటువంటి చక్కటి విషయాలను వివరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి , వైస్ ప్రిన్సిపాల్ గీతాంజలి , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ శిరీష, హెల్త్ సూపర్వైజర్ పల్లవి, అలాగే మెంటల్ వెల్ బీయింగ్ ట్రైనర్స్ గీతాంజలి, సుజాత ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :