Friday, 31 July 2026 05:42:20 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉమ్మడి పార్టీల సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం...

Date : 07 December 2025 12:50 PM Views : 415

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సరళ సోనియా-కిరణ్ కు కాంగ్రెస్ పార్టీ,బీజేపీ పార్టీ,టీఆర్ఎస్ పార్టీ,కూల సంఘాల నాయకులు ఉమ్మడి అభ్యర్థి కి మద్దతుగా తెలుపు శనివారంప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సీనియర్ న్యాయవాది కారుకూరి సురేందర్ పాల్గొని మాట్లాడుతూ కొర్విచెల్మ అభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీల నాయకులతో,మాట్లాడి గ్రామపంచాయతీ పరిధిలోని కూల సంఘాల నాయకులు మరియు ప్రజల కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా సరళ సోనియా-కిరణ్ కు మద్దతుగా భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు వెళ్ళి ప్రచారం చేశారు.ఈ ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నాయకులు,స్థానిక నాయకులతోపాటు ఇంటి ఇంటికి వెళ్ళి ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వారిలో ధరణి మధుకార్,రేంక రవి,సందేల శేశీ, ప్రచారం చేసిన వారిలోకుమ్మరికుంట ప్రశాంత్, లెగిశెట్టి హరీష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దసాని వేణు,మౌళి సార్,ముత్తె వేంకటేష్,సీనియర్ నాయకులు కారుకురి బాలయ్య,తిరుపతి, ముద్దసాని తిరుపతి, మల్యాల రమేష్,అప్పని తిరుపతి,రమేష్, హనుమాన్లు, రాజయ్య,సీనియర్ సీజన్ అధ్యక్షుడు సేపురీ శంకర్ గౌడ్,గ్రామం వివిధ పార్టీల నాయకులు,రాజయ్య, లచ్చన్న,అత్తయ్య, కార్యకర్తలు,కూల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :