Friday, 31 July 2026 08:39:39 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని హైకోర్టు తీర్పు...

Date : 19 July 2026 11:47 PM Views : 54

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మతం మారితే ఎస్సీ హోదా ఉండదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్పిం చింది.ఈ తీర్పును రక్షించాలని ఏపీలోని బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్, వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ తీర్పులో లోపాలు లేవని రివ్యూ చేయా ల్సిన అంశాలేవి లేవని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 24న హైకోర్టు వెలువరించిన తీర్పు యధాతధంగా రాజాగా సుప్రీంకోర్టు అమలు చేసింది . బాపట్ల జిల్లా పిట్ల వాని పాలెం మండలం కొత్తపాలెం లో 2021 లో జరిగిన ఘటన నేపథ్యంలో చింతల ఆనంద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రార్థన ముగించుకొని వెళు తున్న సమయంలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో అక్కల రామి రెడ్డి,తో సహా మరో ఐదుగురు పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో తాను క్రైస్తవ మత స్థుడ నని పేర్కొన్న ఆనంద్ కు ఎస్సీ హోదా ఆధా రంగా అల్ట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి, న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కేసును విచారిం చిన హైకోర్టు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీక రిస్తే రాజ్యాంగపరం గా ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆనంద్ కు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగి లింది,హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం ఈ తీర్పును వెలువరించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: