Saturday, 13 June 2026 04:15:17 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

2029 లో చూసుకుందాం రండి..! వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనా తేల్చుకుందాం...

2034 ఎన్నికల్లో సైతం విజయం మాదే... సీఎం రేవంత్ రెడ్డి

Date : 20 April 2026 11:46 PM Views : 89

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2029 లో జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు నేను తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 2034 ఎన్నికల్లో సైతం మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరి పల్లెలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ భైరవుడి సంకలో చేరి నువ్వు ప్రజాపాలన పోవాలి, కెసిఆర్ పాలన రావాలి మాట్లాడతావా అని జీవన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఒక సంవత్సరం పదవి లేకుండా ఆగలేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్తు, సిలిండర్, సన్న బియ్యం తదితర పథకాలను కూడా ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 20 లక్షల ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కనీసం నువ్వు డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని ఇచ్చావో నాకు తెలవదా అన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావని అవి నిర్మించిన అనతి కాలంలోనే పిల్లర్లు కృంగిపోయాయని వాటిని ఇప్పుడు మరమ్మత్తు చేసే బాధ్యత నా పైన పడిందని అయినా కూడా మొక్కవోను ధైర్యంతో మళ్లీ వాటిని ధరితగర్జన రిపేరు చేయిస్తానని అందుకోసమే మేడిగడ్డ రావడం జరిగిందన్నారు.

ఎన్డీఏ చైర్మన్ అనిల్l జైన్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం ఏడో బ్లాక్ వద్ద వెళ్లి పనులను పరిశీలించారు. చేస్తున్న పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. అలాగే రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వివేక్ పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ ఎంపీ గడ్డం వంశి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :