Wednesday, 08 April 2026 05:01:56 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

కేతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బిఆర్ఎస్ కైవసం..

Date : 05 April 2026 11:50 AM Views : 47

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న క్యాతనపల్లి, ఖానాపూర్‌, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ల్లో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికల ప్రక్రియకు అధికారులు శనివారం సర్వం సిద్ధం చేశారు. గతంలో కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్ని కలు వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఎట్టకేలకు శనివారం ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణలో రెండుచోట్ల బీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధి క్యం సాధించింది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్ పర్సన్ అభ్యర్థిగా గొడిసెల సంధ్యారాణి,( బి ఆర్ ఎస్ ) వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి సరిత( సిపిఐ ) లు ఎన్నుకోబడ్డారు. అలాగే ఖానాపూర్ మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే గేమ్ ఆడుతున్నారంటూ టిఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ లోకి చొచ్చుకొని పోయి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి ఇప్పటికీ గందరగోళంగానే ఉంది .రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు అవసరమైన 15 మంది కౌన్సిలర్లను బీఆర్‌ఎస్‌ గెల్చుకున్నది. మున్సిపల్ చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి, ఎన్నిక కాగాబీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామల కు వైస్ ఛైర్మన్ పదవి వరించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :