Thursday, 30 July 2026 10:39:24 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

చివరి రోజు అదే భక్తజన సందోహం...

జనం నుండి వనానికి చేరుకున్న వన దేవతలు

Date : 01 February 2026 08:50 AM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేడారంలో గత నాలుగు రోజులుగా మేడారం మహా కుంభమేళా చివరి రోజు అయిన శనివారం కూడా లక్షలాదిమంది భక్తులు వచ్చి వనదేవతలను పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం ఆదివాసి పూజారులు దేవతలకుసంబంధించిన ఆడబిడ్డలు, సంబంధికులు కూడా వనదేవతలను వనానికి తీసుకువెళ్ల సమయంలో గద్దల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. నాలుగు గంటల పోలీసు భద్రత మధ్య తిరిగి సమ్మక్కను చిలకలగుట్ట కంక వనంలోకి తీసుకెళ్లగా సారలమ్మను కన్నెపల్లకితీసుకువెళ్లారువీరితోపాటుగోవిందరాజు,,పగిడిగిద్ద రాజులను కూడా వారి స్థలాలకు తీసుకెళ్లారు. అమ్మవార్లకు తీసుకువెళ్లే సమయంలో ప్రత్యేక పూజలు సమయంలో లైట్లను పూర్తిగా ఆర్పి వేసిఆదివాసిపూజారులు నిర్వహించారు. ఈ మహా జాతరలో దాదాపు కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు మమ్మల్ని చల్లగా చూడాలని పూజలు చేసి అమ్మవారికి ఇష్టమైన మేకలు కోళ్లు బలి ఇచ్చి సహ పంక్తి భోజనాలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి సీతక్క అక్కడే ఉండి పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేయడంతో ప్రజలంతా ఆనందం ఆనందాల మధ్య దర్శనం చేసుకుని ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్లిపోయారు. ఘట్టం నేటితో ముగిసింది. దీంతో పోలీస్ యంత్రాంగంతోపాటు ఆయా శాఖల అధికారులు ఊపిరి పిలుచుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :