Friday, 31 July 2026 07:30:50 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా గీత జయంతి ఉత్సవాలు

Date : 01 December 2025 08:55 PM Views : 214

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : భగవద్గీత ప్రతి ఒక్కరూ జీవన విధానం గా మార్చుకోవాలని గీతా సత్సంగ్ కన్వీనర్ జిల్లా సత్తయ్య అన్నారు. పట్టణంలోని సాంబశివాలయంలో సోమవారం నిర్వహించిన గీతా జయంతి ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ భగవద్గీత మనకు భగవంతుడు ఇచ్చిన జీవన విధానం అని దానిని తప్పక పాటిస్తే ఇబ్బందులు తొలుగుతాయని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని సమస్యలకు భగవద్గీతలో సమాధానం ఉంటుందని తెలిపారు. భగవద్గీతలోని 701 శ్లోకాలు ఒక్కొక్క కళాఖండం అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా గీతా యజ్ఞాన్ని భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించుకొని 18 అధ్యాయాలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో గీతా సత్సంగ సభ్యులు నరేందుల భీమన్న మాదంశెట్టి రామచందర్, గోలి రాజమౌళి, చింతల శ్రీనివాస్, బొద్దుకూరి సత్తయ్య,పల్లెర్ల మనోహర్, వజ్జల కాశన్న, కొత్త కేదారి, ఆవోపా జిల్లా అధ్యక్షుడు బొజ్జల రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు కొత్త కిరణ్ కుమార్ మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.స్థానిక వ్యాపారులు సాయిని రవీందర్, జైన విద్యాసాగర్ దంపతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :