Friday, 19 June 2026 01:49:57 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు..

సాంకేతిక నైపుణ్యంతో సత్తా చాటిన విద్యార్థులు...

Date : 01 March 2026 08:08 AM Views : 495

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులోని శిల్పారామం వేదికగా రోబోటిక్స్ ఐదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని పాఠశాల నుండి స్మార్ట్ గోల్డెన్ టెంపుల్ ప్రాజెక్టులో భాగంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులంతా తమ అభిరుచులతో తయారుచేసిన పరికరాలన్నీ శిల్పారామం లో ప్రదర్శించారు. అంతే కాకుండా తిరణాలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా తమ యొక్క మేధాశక్తితో తమలో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించి చేసిన వర్షపు నీటిని పొదుపుగా వాడే యంత్రం, ఆకస్మిక వరదలను గుర్తించే పరికరం, ఆటోమెటిగ్గా రోడ్డు భద్రత నియమాలను గుర్తించే యంత్రం తోపాటు గాలిమర నీటి పరిశుభ్రపరిచే యంత్రంతో పాటు పలు ప్రాజెక్టులను తయారు చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు బహుమతులు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :