Friday, 31 July 2026 06:16:16 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాటారంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

Date : 18 February 2026 10:06 AM Views : 229

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు. మాజీ జె డ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్. మండల శాఖ అధ్యక్షులు జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పి చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ శిఖరం స్వరాష్ట్ర సాధకుడు ఉద్యమ కెరటమై ఎగసి, పరిపాలనలో మేటిగా నిలిచి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి ఈ రోజు తెలంగాణ జాతిపిత రైతు బాంధవుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామిళ్ళ కిరణ్, రత్న సౌజన్య, తోట జనార్షన్, సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, బాసాని రవి, బండం రాజమణి, మానేం రాజబాపు, ఉప్పు సంతోష్, sk మున్వార్, అయిలి రాజబాబు, చీర్ల తిరుపతి రెడ్డి, వంగ రాజేంద్రచారి, తైనేని సతీష్, ఊరగొండ లింగయ్య, మెడిగడ్డ దుర్గారావు, రత్న రమేష్ రెడ్డి మంథని చిరంజీవి, కాటారపు రాజమౌళి, తొంబర్ల రమణ, అజిమిరా దేవనా యక్, తుటి మనోహర్, చాకినాల ప్రశాంత్ కొండపర్తి రవి, గాజుల విక్రమ్ కుమార్, చీమల వంశీ, బోడ తిరుపతి, జిమ్మిడా వంశీ, బొడ్డు రాజబాపు, జాగిరి మహేష్ జాడి శ్రీశైలం, దుర్గం దుర్గయ్య, కొండా తిరుపతి, ముసపురి ఐలయ్య, సంగటి రమణారెడ్డి, అంబటి సాగర్, శ్రీరాముల రజినీకాంత్, పోత సంతోష్, జమీర్, ఓలపు శ్రీనివాస్, దుర్గం రమేష్, పాగే రజాకర్, రామిల్ల అంజి, జాడిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :