ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పీసీసీ అధ్యక్షుడిగా జక్కారెడ్డిని నియమించాలని కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డిని మాస్ లీడర్గా, మరో పీజేఆర్గా అభివర్ణిస్తూ, ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉంటారని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని కొనియాడారు. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
Admin
E Nivas News