Friday, 31 July 2026 01:49:39 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏప్రిల్ 4న సామాజిక న్యా య వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ పాలక వర్గానికి సన్మానం

Date : 26 March 2026 10:24 PM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఏప్రిల్ 4 న.శనివారం రోజున భూపా లపల్లి మున్సిపల్ కౌన్సిల్ స మావేశం హాల్లో నూతంగా ఎన్నికైన మున్సిపాలిటీ చై ర్మన్,వైస్ చైర్మన్,కౌన్సిలర్ లకు సామజిక న్యాయ వేది క రాష్ట్ర అధ్యక్షులు యోస బోయిన సాంబ య్యయాద వ్.ఆధ్వర్యంలో జరుగుస న్మాన కార్యక్రమం చేపట్టను న్నారు.జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయ వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో గురువారం జిల్లాబాధ్యు లుగా ఆకునూరి సతీష్ ఆ ధ్వర్యంలో జరిగింది.ముఖ్య అతిధులుగారాష్ట్రఅధ్యక్షులు యెషబోయిన సాంబ య్యయాదవ్.ముఖ్య అతి దులుగా హాజరైనారు.అనం తరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో మన సామజిక వర్గం వైపు రాష్ట్రం మొత్తంఎదురుచూస్తుందన్నారు.దానికి కారణం మన లో వస్తున్న ఐక్యత,మార్పు వలన గ్రామీణ ప్రాంత ప్రజల లో వచ్చిన మార్పు పట్ల బహుజనుల ఏకం కావాల న్నారు.విద్య,ఉద్యోగ,ఉపా ధి,ఆర్థిక,సామజిక,రాజకీ య రంగాలలో ఎలా ముం దుకు పోవాలని వారికీ తె లియజేశారు.కార్యక్ర మాని కి హాజరై అన్ని కుల సంఘా లు విజయవంతం చెయ్యగ లరని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ముదిరా జ్ మహాసభ జిల్లా అధ్యక్షు లు ఆకుల సుభాష్ ముదిరా జ్, జేఏసీ జిల్లా కన్వీనర్ పై డిపెల్లి రమేష్,జిల్లా నాయ కులు జోగుల సమ్మయ్య,ర ఘు,గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దేవ్ సింగ్,గౌడ సంఘం నాయకులు బూర రమేష్ గౌడ్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు చొల్లేటి బ్రహ్మచారి,రజక సంఘం జిల్లా నాయకులు పసునూటి శంకర్, రాదాడి దేవేందర్ తదితరులు తరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :