Wednesday, 17 June 2026 02:09:28 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి

Date : 16 March 2026 07:37 AM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటా రం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం పారిశు ద్ధ్య కార్మికులను సన్మానిం చి.వైద్య పరీక్షలు చేయించి న స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు. అనంత రం సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు నిరం తరం పనిచేస్తూ వీరి సేవలు దేశంలోనే వెలకట్టలేవని అన్నారు. వీరి సేవను గుర్తిం చి మా వంతు సన్మానంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వ హించామని అన్నారు.వీరి ని గుర్తించి ప్రభుత్వం.రెగ్యు లేషన్ తో పాటు కనీస వేత నం ప్రభుత్వం నుండే ట్రెజరీ లు ద్వారా అందించాలని అ న్నారు.వారి సేవలను గుర్తిం చి వారికి ప్రత్యేకంగా కృత జ్ఞతలు తెలిపారు.ఈకార్య క్రమంలో ఉప సర్పంచ్ బి య్యన రాజయ్య.పంచాయ తీ కార్యదర్శి అరికిళ్ల శంకరయ్య. ఏఎన్ఎం సుజాత. వార్డు సభ్యులు మహేందర్ స్వరూపతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: