Friday, 31 July 2026 01:49:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మీడియా అకాడమీ చైర్మన్ ను సన్మానించిన సతీష్ కుమార్,శ్యామ్

Date : 17 April 2026 09:36 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : హైదరాబాద్‌లో నిర్వహిం చిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(IJU)రాష్ట్ర అ ధ్యక్షులు విరహత్ హలి.ఆద్వర్యం లో నిర్వహించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(IJ U)జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మీ డియా అకాడమీ చైర్మన్ కే.శ్రీని వా స్ రెడ్డి.ని ఘనంగా సన్మానించిన జి ల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కు మార్,ప్రధాన కార్యదర్శి సామంతు శ్యామ్,ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ రెండవసారి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా బా ధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఆయనకు పుష్పగుచ్ఛం అంద జే సి,శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ,జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రి యను వేగవంతంచేయడానికి చ ర్యలు తీసుకుంటున్నామని అన్నా రు.వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని,జర్నలిస్టు లు ఎటువంటి ఆందోళనకుగురి కా వాల్సిన అవసరం లేదని స్పష్టంచే శారు.గతంతో పోలిస్తే ప్రస్తుతం అధి క సంఖ్యలో అక్రిడి టేషన్లు మంజూ రు చేస్తున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం,మీడియా రంగ అభివృద్ధి కోసం ఆయన చే స్తున్న సేవలను జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్,అభినం దించారు.భవిష్యత్తులో కూడా జ ర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,సంక్షే మం కోసం మరింత కృషిచేయాల నిఆయనఆకాంక్షించారు.ఈకార్య క్రమంలో జిల్లాకు చెందిన పలువు రు జర్నలిస్టులు,ప్రతినిధులు మరి యు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :