Friday, 31 July 2026 05:49:10 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 23 April 2026 07:55 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : విద్యార్థి ని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాల ని,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు,గురు వారం మండలంలోని మేడి పల్లి గిరిజన బాలికల ఆశ్ర మ ఉన్నత పాఠశాలలో నిర్వ హించిన ప్రజా పాలన,ప్రగ తి ప్రణాళిక సంక్షేమ వారో త్సవ కార్యక్రమాల్లో భాగం గా ఈనెల 20,నుండి 26వ. వరకు నిర్వహిస్తున్న సంక్షే మ వారోత్సవాల్లో నాల్గవరో జు కార్యక్రమంలో జిల్లాక లె క్టర్ ముఖ్యఅతిథిగాపాల్గొ న్నారు.ఈసందర్భంగా వి ద్యార్థులు,వారి తల్లిదండ్రు లతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికల పంపిణీ కా ర్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమంలో అధికారులు,విద్యా ర్థులు మరియు తల్లిదండ్రు లతో కలిసి సంక్షేమ వారో త్సవాలప్రతిజ్ఞచేయించారు.అనంతరం విద్యార్థులకు ప్ర గతి నివేదికలను జిల్లా కలె క్టర్అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ,విద్యార్థులు తమలక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుద ల,క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షే మ విద్యాలయాలు విద్యా ర్థుల భవిష్యత్తును తీర్చిది ద్దడంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయని అన్నారు.అంది స్తున్న సౌకర్యాలను సద్వి నియోగం చేసుకుని విద్యా ర్థులు ఉన్నత స్థానాలకు చే రుకోవాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి అవసర మై న ప్రోత్సాహం అందించాల ని కోరారు.ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి మ రింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు విద్య తో పాటు ఆటల్లోను రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో కాటారం సబ్ కలెక్ట ర్ మయాంక్ సింగ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.జయలక్ష్మి, డిటీడబ్ల్యూఓ నాగసాగర్, తహసిల్దార్ నాగరాజు.ఎం.పి.డి.ఓ.ఏ. బాబు, ఎంపీ.ఓ పి.వీరస్వామి. సర్పంచ్ పవిత్ర,ప్రిన్సి పాల్. తదితరులు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: