Friday, 31 July 2026 04:30:59 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

Date : 14 November 2025 11:37 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మండలంలోని సూరయ్యపల్లి, కాకర్ల పల్లి, అక్కేపల్లి, పుట్టపాక, నగరంపల్లి,మహబూబ్ పల్లి,లక్కెపూర్, గుమ్నూర్, గాజులపల్లి కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు,కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి, దేవళ్ళ విజయకుమార్, మేదరవేన ఓదెలు, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, నాయకులు భీముని వెంకటస్వామి, అరెల్లి కిరణ్, వరుణ్, మెండే రాజయ్య,రేపాక శ్రీనివాస్, మంథని రాకేష్,కృష్ణ వంశీ,రామక్క,ఆర్ల వెంకన్న, తన్నీరు లక్ష్మణ్, అయిలి శ్రీనివాస్,పోరెడ్డి తిరుపతి రెడ్డి,రేపాక లక్ష్మణ్,కన్నూరి సుదర్శన్, పెయ్యాల రమేష్, పెయ్యాల గట్టయ్య,మబ్బు శంకర్, చాట్లపల్లి సంతోష్, హుస్సేన్ భీ,ఎడ్ల శ్రీనివాస్,ఆకుల సురేష్,చాట్లపల్లి రాజయ్య, గద్దల రాజయ్య, శ్రీనివాస్, బూడిద రాజయ్య, నాయకులు, కార్యకర్తలు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :