Thursday, 30 July 2026 07:36:51 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తడిసిన ప్రతి జొన్నగింజను ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి...

ఎమ్మెల్యేఅనిల్ జాదవ్

Date : 09 May 2026 04:26 PM Views : 124

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలు నదిపద్యంలో తడిసిన జొన్న గింజలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో రైతుల విజ్ఞప్తి మేరకు నేడు జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇప్పటికే చాల నష్టపోయారు సరైన సమయంలో పంటలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఈ రోజు ఇన్ని వందల క్వింటల్ల జొన్నలు నీటిపాలు కాకపోయేది అన్నారు. తడిచిన ప్రతి గింజ ఈ ప్రభుత్వం కొనుగోలు చెయాల న్నారు. అదే విధంగా ఇటీవల కాలంలో మా బోథ్ నియోజకవర్గంలో ప్రమాదవశత్తు పంటకాలి నష్టపోయిన రైతులకు తొరగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నష్టపరిహారం అందించాలని కోరారు. నియోజకవర్గంలోని ఉన్న అన్ని జొన్న కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి మొదలు అవుతాయి అని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :