Friday, 31 July 2026 01:36:41 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు మహనీయులు

ప్రిన్సిపల్ సిహెచ్ మంగ

Date : 28 November 2025 08:56 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విజయం సాధించిన మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు ఆదర్శనీయులని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్త షేరు శ్రీధర్ అన్నారు. గుడి పేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో శుక్రవారం శుక్రవారంఆయన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి ప్రిన్సిపల్ సిహెచ్. ప్రిన్సిపల్ సిహెచ్. మంగ పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సిహెచ్. మంగ మాట్లాడుతూ పేద పిల్లల విద్య కోసం మహాత్మ జ్యోతిబాపూలే నిరంతరం శ్రమిస్తే అదే బాటలో ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా ఆలోచనతో సావిత్రిబాయి పూలే కూడా ముందడుగు వేయడం మహిళా లోకానికి నిదర్శనం అన్నారు. నేడు ప్రపంచంలో ఏ రంగంలో చూసిన మహిళలే ఎక్కువ శాతం అని రంగాల్లో పనులు చేస్తున్నారని తెలిపారు. రజాకార్ల కాలంలో ఇద్దరు ఎన్నోసార్లు అవమానాలకు గురైన వాటిని తట్టుకొని వారు అనుకున్నదే ధ్యేయంగా పనిచేయడం వారి పట్టుదలకు నిదర్శనం అన్నారు. వారు చేసిన విద్యాభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే పేరిట దాదాపు 270 పాఠశాలలు,కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ గురుకులాల్లో కేవలం పేద విద్యార్థులే చదువుకుంటున్నారని ఎంతోమంది 17 సంవత్సరాలుగా విద్యాసంస్థల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో నిలిచారని తెలిపారు. పేద విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. అనంతరం పలువు ఉపాధ్యాయులు దంపతుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ తిరుమల్, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :