Thursday, 30 July 2026 01:04:29 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఇందిరమ్మ ఇండ్లు వేగంగా పూర్తి చేయాలి...

Date : 08 January 2026 08:06 PM Views : 251

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లోఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో బండారు ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం బెజ్జూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ సరోజా దుర్గం తిరుపతి పంచాయతీ కార్యదర్శి మీసారీ వైకుంఠంతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరోజ మాట్లాడుతూ మధ్య దళారులను నమ్మి లబ్ధిదారులు గ్రామస్తులు మోసపోవద్దని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు చూపిన కొలతల ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతతో నిర్వహించాలన్నారు. నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం ప్రభుత్వం ద్వారా బిల్లులను చెల్లించడం జరుగుతుందని నేరుగా బిల్లును లబ్ధిదారుల ఖాతాలోకి వస్తాయన్నారు. అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ఇందిరమ్మ ఇల్లాలను మంజూరు చేయించి ఇస్తామంటూ మాయ మాటలు చెప్పే మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తాం డబ్బులు ఇవ్వమంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వీరితో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, బెజ్జూరు గ్రామపంచాయతీ ప్రజలు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :