Wednesday, 17 June 2026 01:31:25 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఏప్రిల్ 13న టెట్ నోటిఫికేషన్..

Date : 11 April 2026 10:07 PM Views : 96

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఏడాదికి రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది, టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ ప‌రీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందు కు అర్హ‌త సాధించిన‌ట్టు. లేదంటే డీఎస్సీ రాత‌ప‌రీక్ష రాసేందుకు వీల్లేదు విద్యాశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారంటెట్ ప‌రీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వ‌హించాలి. 2026లో ఇప్ప‌టి వ‌ర‌కు టెట్ నిర్వ‌హించ‌లేదు. ఈ క్ర‌మం లో టెట్-2026 నిర్వ‌హ‌ణ‌ కు ఇటీవ‌లే పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపంగా పచ్చ‌జెండా ఊపింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో లక్ష మంది 51.37%, అర్హత సాధించారు. పేపర్ 1 లో 72%, పేపర్ 2 లో 39. 11%, క్వాలిఫై అయ్యారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయింది. అయితే టెట్‌ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి కొన్ని వేలమంది ఆనాడు దరఖాస్తు చేయలేదు. ఈసారి టెట్ ద‌ర‌ఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :