Monday, 15 June 2026 02:55:17 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

విద్యుత్ బస్సులను ఆర్టీసిలకే ఇచ్చి సంస్థను బలోపేతం చేయాలి..

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

Date : 20 March 2026 07:26 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి బలోపేతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు నాయకుల కమిటీ సమావేశం మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో కామ్రేడ్ సంకె రవి జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు మహిళా కార్మికులు పని చేస్తున్న పని ప్రాంతాల్లో "రైట్ టు సిట్" పై క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కై కార్మికుల సమస్యల పరిష్కరానికై మార్చి 24నడిపోల ఎదుట ధర్నాలు చేయడం జరుగుతుందని, కార్మికొద్యమా నేత బిటీఆర్ వర్ధంతి, డా,బిర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపేయాన్ కు సీఐటీయు పిలుపు నిచ్చింది.సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే క్యాపెయిన్లో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐటీయు పిలుపు నిచ్చింది.ఈ సమావేశంలో ఎస్. వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి, జి. ప్రకాష్, సిహెచ్ దేవదాస్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :