Saturday, 01 August 2026 07:38:23 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

విద్యుత్ బస్సులను ఆర్టీసిలకే ఇచ్చి సంస్థను బలోపేతం చేయాలి..

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

Date : 20 March 2026 07:26 PM Views : 127

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి బలోపేతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు నాయకుల కమిటీ సమావేశం మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో కామ్రేడ్ సంకె రవి జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు మహిళా కార్మికులు పని చేస్తున్న పని ప్రాంతాల్లో "రైట్ టు సిట్" పై క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కై కార్మికుల సమస్యల పరిష్కరానికై మార్చి 24నడిపోల ఎదుట ధర్నాలు చేయడం జరుగుతుందని, కార్మికొద్యమా నేత బిటీఆర్ వర్ధంతి, డా,బిర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపేయాన్ కు సీఐటీయు పిలుపు నిచ్చింది.సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే క్యాపెయిన్లో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐటీయు పిలుపు నిచ్చింది.ఈ సమావేశంలో ఎస్. వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి, జి. ప్రకాష్, సిహెచ్ దేవదాస్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :