Thursday, 30 July 2026 06:30:22 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Date : 28 June 2026 01:02 AM Views : 79

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆకస్మికంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను కలియ తిరుగుతూ వసతులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్యులతోమాట్లాడుతూ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య సిబ్బంది వారి యొక్క సమయాన్నిసారంగా పనిచేయాలని వీధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వచన రోగులను ప్రేమగా చూడాలని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించవద్దని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం పేద ప్రజల వస్తారని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం,అక్కల వెంకటేశ్వర్లు, పూర్ణచందర్రావు, లింగాల తిరుపతి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :