Wednesday, 17 June 2026 01:28:23 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ...

Date : 14 May 2026 11:45 PM Views : 136

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు, లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీరామ రైస్ మిల్లును మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ తనిఖీలో లక్షెట్టిపేట ఎమ్మార్వో, మంచిర్యాల ఏసీపీఆర్. ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు విధానం, లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను అధికారులు పరిశీలించారు. ధాన్యం లోడింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యానికి సూచించారు. రైతులకు,లారీ లోడింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదా జాప్యాలు లేకుండా సకాలంలో సేవలు అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులు రైస్ మిల్ నిర్వాహకులకు సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :