Saturday, 01 August 2026 07:36:19 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

అంగన్వాడి కేంద్రానికి ఫ్యా న్ అందజేసిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి

Date : 11 March 2026 09:57 PM Views : 152

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండ లంలోని చిదినేపల్లి లో అం గన్వాడి కేంద్రంలో ఫ్యాన్ లే కపోవడంతో స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి. బుధవారం ఫ్యాన్ అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి విద్యా ర్థిని విద్యార్థులకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు గురవు తుంటే తమ దృష్టికి రాగానే పిల్లల కోసం ఫ్యాన్ అందజే యడం జరిగింద ని అన్నారు.గ్రామ పంచాయతీ లో ఏ సమస్య ఉన్న తమదృష్టికి తీసుకురావాలని. ప్రజాపాల న ప్రగతి ప్రణాళిక కార్యక్ర మాలు ప్రతి గ్రామ గ్రామాన చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామమంతా మెరుపులు మెరిసేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాలన్నీ పారిశు ద్ధంతో నిండి ఉన్న రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేసి.బ్లీచింగ్ చేపిస్తున్నామన్నారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య.అంగన్వాడీ ఆయమ్మ పొట్ట రాజేశ్వరి.గ్రామస్తులు అక్క పాక వెంకటేష్.నీలల రవి.తోపా టు గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: