Friday, 31 July 2026 03:32:10 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Date : 16 October 2025 02:45 PM Views : 392

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : యువత మద్యం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వాహకులు సూచించారు. గురువారం మంథని అంబేడ్కర్ చౌక్ లో ప్రచార రథం ద్వారా కళాకారుల బృందంచే పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ స్వర్ణలత మాట్లాడుతూ మద్యపానం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని అనారోగ్యాల బారిన పడడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. మద్యపానానికి, మత్తు పదార్థాలకు బానిసలు అయిన వారు ప్రకృతి పర్యావరణం సంస్థ గోదావరిఖనిలో నిర్వహించే మాదకద్రవ్యాల విముక్తి కేంద్రానికి రావాలని కోరారు. మా సంస్థలో ఉచిత చికిత్స కౌన్సిలింగ్ యోగ వ్యాయామం ఉంటాయని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేవరకు పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తామన్నారు. మత్తుపదర్థాలకు అలవాటైన వారు విముక్తి సెంటర్ 96768 80444, 79815 14516 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఎన్విరాల్మెంట్ సొసైటీ ప్రతినిధులు మౌనిక, హరిత కళాకారుల బృందం ఢిల్లీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :