Wednesday, 01 April 2026 01:54:27 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

రహదారి ప్రమాదంలో మంథని కి చెందిన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

Date : 21 December 2025 08:03 PM Views : 1719

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్ టోల్గేట్ సమీప ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంథని పట్టణానికి చెందిన పెండ్రు సుమంత్ రెడ్డి తన పెద్ద కూతురు పుట్టిన రోజును పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లాలోని రామప్ప, మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుమంత్ రెడ్డి భార్య, పెద్దకూతురు, చిన్న కూతురు, సుమంత్ రెడ్డి అక్క, ఆమె కుమార్తెకు గాయాలయ్యాయి. కారు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి. నారాయణరావు తదితరులు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :