Friday, 31 July 2026 10:41:55 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మొదటి సంతకం అభివృద్ధిపైనే చేస్తా

Date : 22 December 2025 11:06 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ అభివృద్ధి ఫైల్ పైనే మొదటి సంతకం చేస్తానని రచ్చపల్లి సర్పంచ్ కనవేని స్వప్న శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంథని మండలం రచ్చపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కనివేనా స్వప్న శ్రీనివాస్, ఉప సర్పంచ్ గా గుర్రం సృజన సదానందం గౌడ్, వార్డు సభ్యులుగా గుర్రాల స్వప్న రామ్మూర్తి, శనగారపు తిరుపతి, వాంక్ డోర్ సమ్మక్క, సాదుల రాజేందర్, గుర్రాల రాములు, సింగనవేణ కీర్తన కుమార్, జాగిరి భూమేష్ లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ కనవేని స్వప్న శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం భాధ్యతగా తమ వంతు కృషి చేస్తామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రచ్చపల్లి గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామంలో ఏలాంటి సమస్యలైనా తమ దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తూ అభివృద్ధిలో రచ్చపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానని స్వప్న శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :