Thursday, 30 July 2026 08:18:49 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కొత్తగా ప్రైవేటు విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వద్దు...

ఆర్.పి.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్

Date : 28 April 2026 10:19 PM Views : 124

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు 2026 నుండి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రైవేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అనుమతులు ఇవ్వకూడదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిపై విచారణకు ఆదేశించాలని రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. ఒక ప్రైవేటు విద్యాసంస్థ అనుమతులు తీసుకుని అనేక ప్రైవేటు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటు రన్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతి ఇవ్వద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. త్వరలో హైకోర్టులో స్టే అడుగుతామని రాష్ట్రంలో పర్మిషన్ లేని కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలపై ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి అనుమతులు లేని ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులపై కఠినంగా చర్యలు తీసుకొని విద్యశాఖ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యా సమస్యలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వద్దని హైకోర్టులో స్టేకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాముని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :