Friday, 19 June 2026 01:31:29 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

మానత్వం చాటుకున్న బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు..

గుగులోతు నరేష్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన బోడ రమేష్ నాయక్

Date : 29 January 2026 10:33 PM Views : 192

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన గుగులోతు నరేష్ తండ్రి భద్రు అనారోగ్య కారణంగా ఖమ్మం ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోడ రమేష్ నాయక్ ఖమ్మం హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తన వంతు సాయంగా వేంటనే ఐదు వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని వేడుకున్నానని అన్నారు. పదవ వార్డు మాకుల తండా, ఎస్సీ కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అంటే ఎంత దూరమైన వెళ్లి సమస్యలను పరిష్కరించే మంచి మనసున్న నాయకుడు బోడ రమేష్ నాయక్, ఈ కార్యక్రమం లో ఇస్లావత్ బాల, బోడ రమేష్, బోడ అనిల్ కుమార్, బానోతు ప్రకాష్, బోడ తరుణ్, బోడ వాసు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :