Saturday, 13 June 2026 04:16:32 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

డ్రా సిస్టం ద్వారా ఎం అర్హులైన ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 11 May 2026 12:56 AM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇందిరమ్మ లబ్ధిదారులను రాష్ట్ర ద్వారా ఎంపిక చేసి డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 01వ డివిజన్ రాజీవ్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో హౌసింగ్ ఎండి అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల పైన, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో అప్పుడు ఉన్న ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. కానీ ఆ ఇండ్లకు మంచి నీళ్లు, రోడ్డులు, ఏమి సౌకర్యాలు లేవని మంత్రి కి స్పష్టంగా తెలియజేశానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. హౌసింగ్, రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందని, మూడు నెలల తరువాత లక్కీ డ్రా సిస్టంతో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే మాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ , మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :