ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత. తన తం డ్రి లేకపోతే రాజకీయ భవి ష్యత్తు ప్రస్తావన ఉండేదా అని జయశంకర్ భూపా లప ల్లి మాజీ జెడ్పి చైర్పర్సన్ జ క్కు శ్రీహర్షిని రాకేష్ అన్నా రు. ఆమె శనివారం విలేఖర్ల కు ఓ ప్రకటన విడుదల చే శారు. ఈ సందర్భంగా ప్రక టనలో తెలిపిన వివరాల ప్రకారం. బి ఆర్ ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఇటీవల టిఆర్ఎస్ పార్టీ పెట్టి తన తండ్రి రాజకీయ బిక్ష పెట్టిన ఆమెకు తన తండ్రిని విమ ర్శించే స్థాయికి వచ్చిందని, శ్రీహర్షిని ఆగ్రహం వ్యక్తం చే శారు.ఎందరో నూతన పార్టీ లను పెట్టి ప్రజలను మోసం చేసిన వారు ఎందరినో చూ సామని, కేవలం బి.ఆర్.ఎస్ పార్టీ కెసిఆర్ ఓడించడానికి పార్టీ పెట్టినట్లు మాట్లాడు తున్నారని ఆమె మండిప డ్డారు.తను ప్రసంగం చేసిన ప్పుడు తన భవిష్య త్తు గ తంలో ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గు న్ని పాలన నడు స్తుందని, తెలంగాణకు అమ్మ అవతా రం లేదు అని పక్కన పెడితే తెలంగాణ ప్రతి ఒక్క ఆడబి డ్డ అక్కగా గౌరవించండి అం టే మీ నాన్న కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు. కెసిఆర్ ను విమర్శించిన తీరును నే ను తీవ్రంగా ఖండిస్తున్నాన ని,ఆమె పేర్కొన్నారు.
Admin
E Nivas News