Wednesday, 08 April 2026 05:02:03 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన...

Date : 07 April 2026 01:31 AM Views : 79

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా పరిశోధన ఆవిష్కరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సూచన ప్రకారం జిజ్ఞాస విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిజ్ఞాస వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కళాశాల నుండి గత అయిదు సంవత్సరాల్లో చేసిన జిజ్ఞాస పరిశోధనల ప్రాజెక్టులను వాటికి సంబంధించిన చిత్రాలనుప్రదర్శనకు ఉంచారు. ఈ కార్ ఆచార్య ప్రణాళిక ను కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ డా సంతోష్ కుమార్ రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. కళాశాల జిజ్ఞాస కోఆర్డినేటర్ డా తన్నీరు సురేష్ అధ్యర్యంలో ఎక్సిబిషన్ ఏర్పాటు చేయగా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. కళాశాలలోజరుగుతున్న జిజ్ఞాస కృషి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భoగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్ మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టును 2014 సంవత్సరంలో ప్రారంభించి నట్లు దీని ద్వారా విద్యార్థుల్లో పరిశోధన పైన ఆసక్తిని పెంపొందిoచడo ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రతి సంవత్సరం జిజ్ఞాస ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతున్నాయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త డా. తన్నీరు సురేష్ కళాశాల అధ్యాపకులు శంకరయ్య, ప్రేమలత, నాగేశ్వర్, కవిత, సంధ్యారాణి, స్వప్న, రాజ్ కుమార్, మల్లయ్య,నివేదిత, స్వామి, సతీష్, సత్యనారాయణ, మహేష్ కుమార్ లు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :